telugu-bible Logo

పరిశుద్ధ గ్రంథము

,

పాత నిబంధన

,

న్యాయాధిపతులు

,

3వ అధ్యాయము

,
వచనము   29

ఆ కాలమున వారు మోయాబీయు లలో బలముగల శూరులైన పరాక్రమ శాలులను పదివేల మందిని చంపిరి; ఒకడును తప్పించుకొనలేదు. ఆ దిన మున మోయాబీయులు ఇశ్రాయేలీయుల చేతిక్రింద అణపబడగా దేశము ఎనుబది సంవత్సరములు నిమ్మళముగా ఉండెను.

Go to Home Page