ParisuthaVaethaakamam Logo

வேதாகமம்

,

పాత నిబంధన

,

సమూయేలు మొదటి గ్రంథము

,

17వ అధ్యాయము

,
???en_US.statement???   20

దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొఱ్ఱలను అప్పగించి ఆ వస్తువులను తీసికొని యెష్షయి తన కిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను; అయితే అతడు కందకమునకు వచ్చునప్పటికి వారును వీరును పంక్తులుగా తీరి, జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి.

Go to Home Page