telugu-bible Logo

పరిశుద్ధ గ్రంథము

,

పాత నిబంధన

,

ఆదికాండము

,

47వ అధ్యాయము

,
వచనము   18

ఆ సంవత్సరము గతించిన తరువాత రెండవ సంవత్సరమున వారు అతని యొద్దకు వచ్చి ఇది మా యేలినవారికి మరుగుచేయము; ద్రవ్యము వ్యయమై పోయెను, పశువుల మందలును ఏలినవారి వశమాయెను, ఇప్పుడు మా దేహములును మా పొలములును తప్ప మరి ఏమియు ఏలినవారి సముఖమున మిగిలియుండలేదు.

Go to Home Page